Breaking News

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ వి. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ వి. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

కలెక్టరేట్ లో మీటింగ్ జరుగుతుండగా రమ్మీ ఆడిన డీఆర్ వో..

అనంతపురం కలెక్టరేట్ లో ఘటన.. వీడియో వైరల్

డీఆర్ వోపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

అధికారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…

భారతీయ వెలుగు ప్రతినిధి అనంతపురం

అనంతపురం జిల్లా పరిపాలనకు సంబంధించిన సమీక్షలో ఓ ఉన్నతాధికారి తన ఫోన్ లో రమ్మీ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు రివ్యూ మీటింగ్ జరుగుతుండగా అదే మీటింగ్ కు హాజరైన డీఆర్ వో ఇలా ఫోన్ లో రమ్మీ ఆడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు తీరిగ్గా ఆడుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ లో మీటింగ్ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ వో) మలోల చేసిన నిర్వాకమిది. మీటింగ్ ను వీడియో తీస్తున్న వ్యక్తి మలోల నిర్వాకాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆపై వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…

కీలక సమావేశంలో డీఆర్ వో మలోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై మండిపడుతూ విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత నివేదిక ఆధారంగా డీఆర్ వో మలోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మలోల నిర్వాకంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.